CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దాతలు ఆదుకోవాలి

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ గరివోడ్డు గ్రామానికి చెందిన రేసు రంగయ్య /పుల్లయ్య వయసు 38 సంవత్సరాలు అనే వ్యక్తి గోడకూలి మీద పడటంతో నడుం విరిగినది. చాలా పేద కుటుంబం ఆపరేషన్ నిమిత్తం 5 లక్షలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి వలన ఇంటికి తిరిగి వచ్చేసారు. కావున దయచేసి దాతలే ఆదుకోవాలని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: