మన్యం మనుగడ, మంగపేట.:
ఏటూరునాగారం నూతనంగా బాధ్యతలు తీసుకున్న సి ఐ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, స్వీట్లు పంచి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి శ్రీ తాటి క్రిష్ణ,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్,మంగపేట మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్,జిల్లా సీనియర్ నాయకుడు పాకనాటి వెంకటరెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు దంతనపెళ్లి నరేందర్, జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,జిల్లా మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, మండల ఉపాధ్యక్షుడు చీకట్ల యకస్వామి,బూత్ అధ్యక్షులు బూర సుధాకర్,మండల గిరిజన మోర్చా నాయకులు లోడిగా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: