మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో పంచాయతీ పాలకవర్గం, ఎంపీడీవో నిర్లక్ష్యం చేసిన తహసీల్దార్ భరోసాతో క్రీడా ప్రాంగణాన్ని ఆదివాసి యువకులు స్వాధీనం చేసుకొని వాలీబాల్ క్రీడలను మొదలుపెట్టారు. ఈ క్రీడా ప్రాంగణానికి సహకరించిన తాసిల్దార్ కి ఆదివాసి జెఎసి మండల అధ్యక్షుడు కాకా మహేష్ దొర, మండల ప్రధాన కార్యదర్శి కుంజా వెంకటేష్ దొర, కోడం రాంబాబు, ఆదివాసి యువకులు, కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: