CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ స్పందన.. తహసిల్దార్ పంచనాను చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఆదివాసీ క్రీడాకారులు స్వాధీనం చేసుకున్నారు...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో పంచాయతీ పాలకవర్గం, ఎంపీడీవో నిర్లక్ష్యం చేసిన తహసీల్దార్ భరోసాతో క్రీడా ప్రాంగణాన్ని ఆదివాసి యువకులు స్వాధీనం చేసుకొని వాలీబాల్ క్రీడలను మొదలుపెట్టారు. ఈ క్రీడా ప్రాంగణానికి సహకరించిన తాసిల్దార్ కి ఆదివాసి జెఎసి మండల అధ్యక్షుడు  కాకా మహేష్ దొర, మండల ప్రధాన కార్యదర్శి కుంజా వెంకటేష్ దొర, కోడం రాంబాబు, ఆదివాసి యువకులు, కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: