CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విష జ్వరాలతో పడకేసిన పల్లె కు కదిలిన ఆరోగ్య సిబ్బంది

Share it:


మన్యం మనుగడ, మంగపేట.:

మంగపేట మండలం రాజుపేట గ్రామం లోని లోతట్టు ప్రాంతాల లో నీరు నిలిచి పోయి ఈగలకు, దోమలకు ఆవాసంగా మారి విష జ్వరాలుకు దారి తీసింది. రాజుపేట లోని దళిత వాడలో ప్రతి ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున విష జ్వరాలతో భాధ పడుతున్న విషయం గమనించిన ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, గ్రామ యువత, పత్రికల ద్వారా అధికారులను అప్రమత్తం చేయడం తో స్పందించిన అధికారులు ఆరోగ్య సిబ్బంది ని హుటా హుటిన రాజుపేటలోని దళిత వాడకు పంపించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: