CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘోత్తంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Share it:



మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో మండల సీనియర్ నాయకులు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మైల రఘోత్తమ రెడ్డి ఇటీవలే స్వర్గస్థులైన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్నీ పరామర్శించిన ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనసరి అనసూయ(సీతక్క). ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రఘోత్తం రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, వారు పార్టీకోసం చేసిన కృషి మరువలేనిది అని ఈ తెలియజేశారు.సందర్బంగా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు  గుమ్మడి సోమయ్య, మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి,  ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహారావు, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మైబూబ్ ఖాన్,యూత్ జిల్లా కార్యదర్శి మద్దిపాటి శేషు, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఖాన్,  ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి, ప్రధాన కార్యదర్సులు అయ్యోరి యన్నయ్య,మైపా లాలయ్య, కాటబోయిన నర్సింహారావు,కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు,మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు హిడైతుల్లా, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, యూత్ మండల అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, మండల సోషల్ మీడియా ఇంఛార్జి కర్రీ నాగేంద్రబాబు, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్దబతుల జగదీష్, మంగపేట గ్రామ అధ్యక్షుడు హుసేన్ యూత్ నాయకులు జంగం బానుచంధర్ కస్ప ముకుందాం, కుర్సం రమేష్, చెట్టుపల్లి ముకుందాం, బేత శ్రీను, ముగల చంటి,నైనరపు రాజు, సీనియర్ నాయకులు తోట అశోక్, నర్రా కిశోర్,పొందేం నగేష్, ఏంపల్లి సమ్మయ్య,కొమరం బలన్న, బొడ బొర్రయ్య,బేత నర్సింహారావు, కన్నయ్య అచ్చయ్య సప్పిడి వెంకటేశ్వర్లు,సల్లూరి రామకృష్ణ, పందిరి మోహన్  కాకర్ల శ్రీనివాస్ బండపల్లి నర్సయ్య, ముగల ముసలయ్య  తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: