మన్యం మనుగడ, పినపాక:
పినపాక నియోజకవర్గంలోని దళితులైన పండ్ల దుకాణాల వ్యాపారస్తులు, తాపీ మేస్త్రీలు, దర్జీ పని చేసేవారు, రక్తహీనత కారణంగా ప్రతేనెల రక్తం ఎక్కించుకునేవారు, మరి ఏదైనా వ్యాపారం చేసేవారు మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను నేరుగా కలవవచ్చునని, దళిత బంధు కోసం దరఖాస్తు పెట్టుకుంటే, పరిస్థితులను గమనించి తప్పక దళిత బంధు ఇప్పిస్తానని, రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Post A Comment: