CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

Share it:


మన్యం మనుగడ, పినపాక:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్  తమ్ముడు శేషు బాబు (53) సంవత్సరాలు , ఆదివారం నాడు ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: