మన్యం టీవీ , చర్ల :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ జి. వినీత్ విలేకరుల సమావేశంలో చర్ల ఏరియా కమాండర్ మడకం కోసి అలియాస్ రజిత, దుమ్ముగూడెం మండల దళ సభ్యురాలు మడవి ధోని అలియాస్ లచ్చును అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలియజేసారు.రజిత పై 81 కేసులు నమోదయ్యాయి అని వారి వద్ద నుండి 20 జిలిటన్ స్టిక్స్ 02 డిటోనేటేర్స్, వైర్ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసారు.
Post A Comment: