CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం సహాయనిది చెక్కులను అందజేసిన మండల తెరాస పార్టీ నాయకులు

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు  ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు  ఆదేశాల మేరకు అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్  ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల అమ్మగారిపల్లి గ్రామనికి చెందిన మాదవి 60,000 ,జగ్గారం  సంధ్య 22,000, కల్యాణపురాం  పల్లవి 12,000  లబ్ధిదారులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి చెక్కులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్  పాలనలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు,

నిరుపేద కుటుంబాలు వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.గతంలో ఏ ముఖ్యమంత్రి  చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం కేసీఆర్  అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తున్నారు,పేదల సంక్షేమమే ధ్యేయంగా  టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విదంగ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజకవర్గ  సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు,కందుల కృష్ణార్జున రావు,చిలకా వెంకటరామయ్య,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,మేడవరపు సుదీర్,మండల ప్రచారా కార్యదర్శి గడకారి రామకృష్ణ,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,కంసాని సత్యనారాయణ,మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు మామిడాల శివ,మండల యువజన ప్రచారా కార్యదర్శి జూపెల్లి కిరణ్, నజీర్ సోను,రావుల అజయ్,మల్లే సంపత్,అశ్వాపురం మండల తెరాస పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: