CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన నోడల్ అధికారి యువరాజ్..

Share it:



జూలూరుపాడు సెప్టెంబర్ 23, (మన్యం మనుగడ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు తాహశీల్దార్ కార్యాలయాన్ని జల శక్తి అభియాన్ పథకం నోడల్ అధికారి యువరాజ్ శుక్రవారం సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో జల శక్తి అభియాన్ పథకం అమలు జరుగుతున్న తీరు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో తాళ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: