మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తాసిల్దార్ కార్యాలయం రైతు వేదికా నందు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్,బతుకమ్మ చీరాలలు,తేదీ.23.9.2022 అనగా రేపు శుక్రవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు విచ్చేయుచున్నారు. కావున ఈ కార్యక్రమంనికి జడ్పిటిసి, ఎంపీపీ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉప,సర్పంచులు,ఎంపీటీసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ నాయకులు,అనుబంధ సంఘ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,అభిమానులు,ప్రతి ఒక్కరు పాల్గొనాలని అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ తెలియజేశారు.
Navigation
Post A Comment: