CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మండల తెరాస పార్టీ నాయకులు

Share it:

మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు  ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు ఆదేశాల మేరకు  అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లో బుసాని నాగన్న 34,000,గొడుగు రమాదేవి 17,000,కోడి అలేఖ్య 20,000,కడమంచి రాజేష్ 35,000,అమెర్థ గ్రామానికి చెందిన కేశవ రెడ్డి కి 25,000 రూపాయలు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోడి క్రిష్ణవేణి,ఉప సర్పంచ్ చావా వీరరాగావులు, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, నియోజవర్గగం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్,చిలక వెంకటరమయ్య,మొండికుంట ఉప సర్పంచ్ మేడవరపు సుదీర్, మల్లెలమడుగు గ్రామ శాఖ తెరాస పార్టీ అధ్యక్షుడు మామిడి శ్రీను,ఈసంపల్లి సురేష్,రాదకృష్ణ,కతురి నవీన్,కడమంచి బుజయ్య,కామటం సురేష్,కాకర్ల రామారావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: