మన్యం మనుగడ :
ఎల్ డబ్ల్యూ ఈ కోట లోపినపాక నియోజకవర్గానికి రూ72కోట్ల నిధులు మంజూరయ్యాయని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని ప్రతి సందు రోడ్లను కూడా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యేరేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: