అన్నపురెడ్డి(ములకలపల్లి), మన్యం మనుగడ ప్రతినిధి:
మండల కేంద్రం లో అశ్వారావుపేట నియోజక టీడీపీ ఇంచార్జి కట్రం స్వామి దొర, టిడిపి మండలపార్టీ అధ్యక్షులు రామారావు,టిడిపి యువ నాయకులు జగన్ ఆధ్వర్యంలో లొ అన్నపురెడ్డి పల్లి లొ 50 కుటుంబాలు టీడీపీ లొ చేరారు. ఈ సందర్బంగా కట్రం స్వామి మాట్లాడుతూ నియోజకవర్గం బాగోగులు నా బాధ్యత, మీకు ఎప్పుడు అండగా ఉంటానని భరోసా కల్పించారు,మరొక్కసారి ఈ నియోజకవర్గం లొ తెలుదేశం పార్టీ ఉనికిని నిలుపుదామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల టీడీపీ అధ్యక్షులు నార్లపాటి శ్రీనివాస్, అంకోలు వెంకటేశ్వరావు, ఐటీడీపి అధ్యక్షులు కొప్పుల చిట్టిబాబు యాదవ్, ములకలపల్లి మండల టీడీపీ అధ్యక్షులు చెన్నయ్య , చల్లా వెంకటేశ్వరావు, శ్రీను, చండ్రుగొండ మండల టీడీపీ సెక్రటరీ సున్నం శోభన్, D మల్లేష్, అన్నపురెడ్డిపల్లి టీడీపీ యువజన బృందం,టీడీపీ ముఖ్య పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: