CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరద బాధిత కుటుంబాలకు 3.5 లక్షల వంట పాత్రలు పంపిణీ..

Share it:


మన్యం టీవీ , దుమ్ముగూడెం : మండలంలోని ఇటీవల గోదావారి వల్ల వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు దుమ్ముగూడెం పుట్టి పెరిగి ప్రస్తుతం అమెరికా లో స్థిరపడిన మందపాటి కుటుంబీకులు ఈ ప్రాంతంలో  జరిగిన నష్టాన్ని తెలుసుకుని  తక్షణమే వారికి సహాయం గా సుమారు 3.5 లక్షల విలువగల వంట సామాన్లు నిత్యవసర వస్తువులు తూరు బాకా గ్రామంలో 200 మంది వరద బాధితులకు మందపాటి సుధాకర్ సర్పంచ్ చందు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికాలో ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులైన డాక్టర్ సంజన రెడ్డి శ్రీయ రెడ్డి ముందుకు వచ్చి ఇక్కడ ప్రజలకు సహాయం అందించినందుకు ప్రత్యేకతలు తెలియజేశారు అలానే వారు ఈ గ్రామానికి ఎటువంటి సాయం కావాలన్నా తమకు  తెలియపరచమని  చెప్పినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కిమిలి ఎల్లారెడ్డి పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉషారాణి పాఠశాల ఉపాధ్యాయురాలు మహితవని గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: