మన్యం టీవి ప్రతినిధి:
ఈ నెల 22న మణుగూరులో పట్టణం లో పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Post A Comment: