మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తో గూడెం పంచాయతీకి చెందిన ఓ యువతీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 20 వేల రూపాయలను కోల్పోయింది. రాష్ట్ర పోలీసులు ఎన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న అమాయక ప్రజలు సైబర్ నేరగల చేతిలో చిక్కుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఆ యూత్ కి ఫోన్ చేసి మీ షో ద్వారా 6 లక్షల రూపాయలు లాటరీ తగిలిందని జిఎస్టి కిందరూ.16 వేలు వేయాలని కోరడంతో బాధిత ఫోన్ పే చేయడం జరిగింది. తరువాత ఆ నెంబర్ ఎంతకీ ఎత్తక పోవడంతో మోసం జరిగినట్లు తెలుసుకుని బాధపడింది.
Navigation
Post A Comment: