మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో కాంగ్రెస్ పార్టీ
రాజుపేట యూత్ కాంగ్రెస్ అద్యక్షులు కరకపల్లి సాంబమూర్తి అమ్మమ్మ బతుకమ్మ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు బతుకమ్మ దశ దిన కర్మలకు విచ్చేసి, యూత్ అధ్యక్షులు కరపల్లి సాంబశివ రావు, అతని తండ్రి సత్యం లను పరామర్శించి బతుకమ్మ కు నివాళులు అర్పించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా కరకపల్లి సాంబశివరావు, సత్యం ల కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసాను ఇస్తూ ఇటువంటి సమయం లో మనోధైర్యంతో aఉండాలి అని దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల అధ్యక్షులు మైల జయరాం, బ్లాక్ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, నాయకులు పయ్యవుల బాబూరావు, బొనుగు హనుమంతరావు, సమ్మయ్య, కసాని రాంరెడ్డి, పిండిగా నాగరాజు, చదలవాడ రామయ్య, కర్రీ చిన్నపుల్లయ్య తడికెల నర్సింహారావు,కర్రీ పుల్లయ్య, ఇప్ప సమ్మయ్య, కర్రీ గాంధీ, వెంకటేష్, దార్ల యలమందరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: