మన్యం మనగడ, పినపాక:
స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా తమ తమ పనులలో అంకితభావం కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పినపాక మండలం నుండి ఎంపీ ఓ శ్రీనివాసరావు, సెక్రటరీలు హరీష్, సాంబశివరావు , రామకృష్ణ, వెలుగు కార్యాలయ ఏపీఎం జ్యోతి లకు ప్రశంసా పత్రాలను తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలనాధికారి అనుదీప్ లు అందజేశారు.
Post A Comment: