మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 17. మండల కేంద్రంలో జంగాల పల్లి ఎస్టి, బాలికల మినీ గురుకులం, కేజీబీవీ, స్కూల్స్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్,అల్లం అప్పయ్య ఆదేశాల మేరకు మలేరియా ప్రోగ్రామ్ ఆఫీసర్, కోమరం ,క్రాంతి కుమార్, వైద్య క్యాంపులు నిర్వహించారు, క్యాంపులో రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు. జంగాలపల్లి లో ప్రత్యేకంగా స్కూల్స్ లో దోమల మందు పిచికారి చేశారు. జంగాల పల్లి గ్రామంలో ఎక్కువగా జ్యారాలు ఉండటంవల్ల దోమల మందు పిచికారి చేశారు.
పెనుగోలు కాలనీలో 22 మందికి రక్తనామునాలు సేకరించారు, పరీక్షలు చేశారు.
గర్భవతులకు, నలుగురుకి
బాలింతలకు, ఒక్కరికి,రక్త పూత, రక్త నమూనాలు సేకరించారు.
మినీ గురుకులం లో ఇద్దరు విద్యార్థులకు రక్త పూతలు సేకరించి పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమంలో
వైద్య సిబ్బంది. కోటిరెడ్డి. చిన్న వెంకటేశ్వర్లు. రాజేశ్వరి. ఆశా కార్యకర్తలు. అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: