గుండాల ఆగస్టు 11(మన్యం మనుగడ) టూ కే రన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు. కొమరారం ఎస్సై రమణారెడ్డి ఆధ్వర్యంలో కొమరారం గ్రామంలో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది టూ కే రన్ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు, యువకులు, గ్రామ ప్రజలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అందరూ మువ్వన్నెల త్రివర్ణ పతాకంతో ఉత్సాహంగా పరిగెత్తారు
Post A Comment: