మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఎగురు నుండి వస్తున్న వరద ప్రభావంతో గోదావరి దుమ్ముగూడెం వద్ద మళ్లీ పెరిగింది భద్రాచలం వద్ద 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రస్తుతం 54. 40 వద్ద ఉంది దుమ్ముగూడెం హెడ్ లాక్స్ వద్ద 28 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు గత నెల రోజుల నుంచి దుమ్ముగూడెం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను దోబోచులులాడుతున్న గోదావరి ముచ్చటగా మూడోసారి వచ్చింది. తూరుబాక గంగోలు పర్ణశాల గ్రామాల్లో రోడ్డుమీద వరద నీరు చేరుకోవడంతో భద్రాచలం చర్ల రాకపోకలు నిలిచిపోయాయి పర్ణశాల నార చీరల ప్రదేశం మొత్తం పూర్తిగా నీట మునిగింది. పరివాహ ప్రాంత గ్రామాలైన సున్నం బట్టి ఏం కాశినారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా చేపల వేటకు వాగులు వంకలకు వెళ్ళొద్దని తాసిల్దార్ సూచించారు.
Post A Comment: