ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి :మాదారం గ్రామపంచాయతీలో పాములేరు వాగు బ్రిడ్జి వద్ద ఆర్ అండ్ బి రోడ్డు మీద ప్రమాధాకరంగా ఉన్నటువంటి గుంతలను స్థానిక సర్పంచ్ వాడే వీరభద్రం సిమెంటు కాంక్రీట్ తో పూర్చడం జరిగింది.రాత్రికాల సమయం లొ వాహనదారులకు ఈ గుంతలవద్ద చాలా ప్రమాధాకరంగ ఉన్నాయి.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాడే నాగరాజు పంచాయతీ సిబ్బంది పీసా కమిటీ కార్యదర్శి వాడే నరసింహారావు,మంగపేట యూత్ పాల్గొన్నారు.
Post A Comment: