మన్యం మనుగడ, అశ్వారావుపేట:ఖమ్మం ఎస్ అర్ గార్డెన్స్ లో జరగుతున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనీ నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత, దమ్మపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, అన్నపురెడ్డిపల్లిమండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్, పర్స్ వెంకట్, నాలగుల్ల సత్యనారయణ, అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: