పినపాక, మన్యం మనుగడ:
పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మినీ ట్రాన్స్ఫారంను ఏర్పాటు చేశారు. గ్రామానికి చివర కావడంతో దొంగలు దానిని ధ్వంసం చేసి అందులో ఉన్న కపర్ ని చోరీ చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫారాల చోరీ విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారింది. దీనితో రైతులు ,విద్యుత్ శాఖ హాడలెత్తుతున్నారు.
Post A Comment: