మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని గుట్టమల్లారం లోని రధం గుట్ట పార్కు వద్ద బుధవారం నాడు స్వతంత్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని వన మహోత్సవం సందర్భంగా ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం.నర్సింహారావు,ఫారెస్ట్ శాఖ ఉన్నత అధికారులు, ఫారెస్ట్ ఆఫీసర్ ద్వాలియ, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: