మన్యం టీవీ చర్ల:
బాంగ్లాదేశ్ డాఖ లో జరిగే సౌత్ ఎషియన్ టార్గెట్ బాల్ పోటీ కి చర్ల మండలం నుంచి ఎంపికై ఆ పోటీల్లో గెలుపొంది భారతదేశనికి తిరిగి ఈరోజు చర్లకు వచ్చిన
ఇర్ప సంఘమిత్ర( అండర్ 19 గోల్డ్ మెడల్ )సోడే సాయి వినయ్ (సిల్వర్ మెడల్ ఇన్ సీనియర్ లెవెల్)
ఇర్ప అనిత (సిల్వర్ మెడల్ ఇన్ ఉమెన్స్ ) వారిని సన్మానించిన చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకుడు దొడ్డి తాతారావు, సర్పంచ్ పోడియం మురళి, ఉప సర్పంచ్ గోసుల మురళి, ఉప సర్పంచ్ రాట్నాల శ్రీరామ్ మూర్తి, ఉద్యమకారులు మెహబూబ్ పఠాన్, సత్యనారాయణ రాజు, పాల్గొనడం జరిగింది.
Post A Comment: