CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీపీ

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట గ్రామంలోని 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు అశ్వరావుపేటలోని స్థానిక గుడ్ న్యూస్ పాఠశాల నందు టోర్నమెంట్ గేమ్స్ ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో కలసి రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ను అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చల్లా ప్రసాద్, ఎంపిడిఓ విద్యాధరరావు ,ఎంపీఓ సీతారామరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: