మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని పర్ణశాల పంచాయతీ పరిధి గ్రామాలలో 75 వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుతూ ఇంటింటికి తిరిగి జాతీయ జెండాను పంపిణీ చేసిన సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అనంతరం ఈ కార్యక్రమం ఉద్దేశించి తను మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అదృష్టమని ముందుగా జాతీయ జెండా పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించాలని జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని పథకాన్ని ఎగరవేసే సమయంలో నియమ నిబంధనలు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పర్ణశాల పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ తెల్లం భీమరాజు అంగన్వాడి టీచర్ నాగమణి గ్రామ ప్రజలు పిల్లలు పాల్గొన్నారు
Post A Comment: