మన్యం మనుగడ మంగపేట.
వాజేడు మండలంలో జరుగుచున్న గ్రామ సేవకుల సమ్మె కు మద్దతుగా ములుగు జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు కర్రీ శ్యాంబాబు వీఆర్ఏ సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా తెలంగాణా మాల మహానాడు ములుగు అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు మాట్లాడుతూ గ్రామ సేవకుల కోరికలు న్యాయ సమ్మతమైనవి, గ్రామ సేవకుల సేవలు వెలకట్టలేనివి వారి విధులను గుర్తించి విఆర్ఏ ల డిమాండ్ లను ప్రభుత్వం స్పందించి వెంటనే వారి డిమాండ్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలోమంగపేట దళిత సంఘాల నాయకుల, తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు మువ్వల రమేష్,జిల్లా నాయకులు గుడ్ గుంటక నాగేశ్వరావు,మండల నాయకులు గోమాస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: