CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అర్ధరాత్రి దొంగల హల్చల్.బంగారం, వెండితో పాటు నగదు చోరీ

Share it:


గుండాల ఆగస్టు 17(మన్యం మనుగడ) అర్ధరాత్రి మండలంలో దొంగలు హల్చల్ సృష్టించారు. మండలం పరిధిలోని లింగగూడెం గ్రామంలో దొంగలు జాడి ప్రభాకర్ నివాసంలో వెండి బంగారంతో పాటు 15 వేల రూపాయల నగదును చోరీ చేశారు. జాడి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో వివరాలను సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకొని చేస్తామని ఎస్సై కిన్నెర రాజశేఖర్ పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: