గుండాల ఆగస్టు 7(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలంలో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై స్థానిక ఎస్సై సంతోష్ ఉక్కు పాదం మోపుతున్నారు. ఆదివారం మండలంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను దుకాణాలకు అమ్ముతున్న గుండాల మండల మండలానికి చెందిన యాసారపు శ్యామ్ అక్రమంగా వుడ్ కా విక్రయిస్తున్న తరుణంలో పట్టుకున్నట్లు ఎస్సై సంతోష్ పేర్కొన్నారు అతని వద్ద నుండి 30 అంబర్ ప్యాకెట్లు తొమ్మిది పాన్ బార్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసి ఫుడ్ ఇన్స్ పెక్టర్ స్వాధీనం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా అక్రమ గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సంతోష్ పేర్కొన్నారు
Navigation
Post A Comment: