మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట పట్టణంలో సంతాపాకాల్లో బాలు అనే మతిస్థిమితం లేని అనాధ గతకొద్ది రోజులు గా అనారోగ్యంతో బాధపడుతు గురువారం తెల్లవారుజాము చనిపోయాడు స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ చల్ల అరుణ పంచనామా నిర్వహించి మృతదేహాని మేజర్ గ్రామపంచాయతీ వారికి అప్పగిచ్చగా వారు చిట్టీ తల్లి సేవా సమితి మరియు చిట్టి తల్లి అంబులెన్సు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో నారంవారిగూడెం గ్రామ సర్పంచ్ మనగొండ వెంకటముత్యం, మేజర్ పంచాయతీ అట్టం రమ్య, గజవల్లి హరికృష్ణ, ఎంపీటీసీ వేముల భారతి, ప్రతాప్ నాయకపోడు సేవ సంఘం మండల అధ్యక్షులు నారం సీతారామ్ సింగ్, చిట్టి తల్లి సేవా సమితి అధ్యక్షులు అంబులెన్సు బాజీ, నారంవారి గూడెం పిసా సెక్రటరీ యతిరాజు రవిశేఖర్, గుర్రాల సాయిరాం, నారం లాలుబాబు, తాళ్ల రాకేష్, అల్లం రమేష్, మనుగొండ నరసింహ రావు, శ్రీను, పిచ్చియ్యా, శేషు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: