దమ్మపేట ఆగస్ట్ 09 ( మన్యం మనుగడ ) : తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి అశోక్,ఉప సర్పంచ్ పుల్లారావు,తాటి మల్లేష్ ,తాటి వాసు,కొమరం చంటి, కుర్శ భాస్కర్ రావు,తాటి నరేష్,తాటి రవీంద్ర,కట్టం నాగరాజు,రవి, తాటి వెంగల్ రావు,కళ్యాణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: