మన్యం మనుగడ/ వాజేడు: ఆగస్టు 30: మండల కేంద్రంలోని అరుణాచల పురం గ్రామ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాగు సమీపంలో నాటు సారా తయారీ చేస్తున్నారని విశ్వాసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్సై అశోక్, స్థానిక ఎస్సై తిరుపతి రావు, వారి సిబ్బందితో జాయింట్ దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇప్పపువ్వు, బెల్లం పానకం కలిపిన 20 ప్లాస్టిక్ రంబులు పానాఖాని సుమారు 1500 లీటర్లు సారా తయారయ్యే పానకాని ధ్వంసం చేశారు.
Navigation
Post A Comment: