ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
మండలం లోని వీఆర్ఏలకు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి వారికి భోజనం వడ్డిం చడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి మండలం లోని వివిధ గ్రామాల నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి వీఆర్ఏ లు చేపడుతున్నటువంటి సమ్మెకు సంఘీభావం తెలిపారు.వెట్టి చాకిరీ చేయిస్తూ న్నారని,కనీసం ఉద్యోగ భద్రత కూడ లేకుండా పోయిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి యూత్ అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్, ములకలపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలకుర్తి రవి, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పీడియాల వెంకటేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖాదర్ బాబా, కొండ్రు భాస్కర్,వగ్గెల వీరస్వామి,కొప్పుల రాంబాబు, వగ్గెల వీరభద్ర, గోగ్గిల కోటేశ్వరరావు,సున్నం నాగేష్ , కారం నాగేశ్వరరావు, సున్నం రాజు,డాక్టర్ కేశవులు, మడకం సురేష్, మడకం శ్రీను,వెంకీ,ముక్తేశ్వర్ రావు,సున్నం సత్యం,పెనుబల్లి వెంకటేశ్వర్లు,వాడే జోగారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: