CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరి పొలంలో సామూహిక జాతీయ గీతాలాపన.దేశ భక్తిని చాటుకున్న మహిళల కూలీలు

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని శ్రీరంగపూరం గ్రామనికి చెందిన కొందరు మహిళల కూలీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ లలో భాగంగా ఈ రోజు 11.30ని,,లకు సామూహిక జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని చాటుకున్నారు. దేశ భక్తి చాటుకున్న కూలీలు జయబాబు,జయమ్మ,లక్ష్మీ, సత్తెమ్మ,శ్రీవిని,సుహాసిని, నీలమ్మ,మరియమ్మ,మమత తిరుపతమ్మ,సుప్రియా,మిగత వారు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: