CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోతులు పూడ్చండి సారూ..! -ప్రమాదాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్రేనా -అశ్వారావుపేట రోడ్లను పట్టించుకునేదెవరు

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: 

పట్టణంలోని రింగ్ రోడ్డు చుట్టూ, మరియు ఖమ్మం రోడ్ లో ప్రధాన రహదారి గుంతల మయంగా మారి అనేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని వెంటనే మరమ్మతులు నిర్వహించి ప్రమాదవ బారి నుండి కాపాడాలని అశ్వారావుపేట ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్ అండ్ బి శాఖ వారు అప్పుడప్పుడు గుంతలను పూడ్చుతున్నప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో గుంతల్లో పూడ్చిన చిప్స్ బయటకు రావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, రింగ్ రోడ్డు సెంటర్, ఖమ్మం రోడ్లో టీవీఎస్ షోరూం ఎదురుగా, ఇంకా అనేకచోట్ల కంకర తేలి గుంతలు దర్శనమిస్తున్నాయని, పగటిపూట కంటే, రాత్రి వేళలో వాహనదారులు, ఈ గుంతల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎంతకాలం వీటిని భరించాలని, వీటికి శాశ్వత పరిష్కారం లేదా అని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి రోడ్లు మరమ్మతు నాణ్యతతో చేయించాలని ప్రజలు కోరుతున్నారు.మన్యం మనుగడ, అశ్వారావుపేట: పట్టణంలోని రింగ్ రోడ్డు చుట్టూ, మరియు ఖమ్మం రోడ్ లో ప్రధాన రహదారి గుంతల మయంగా మారి అనేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని వెంటనే మరమ్మతులు నిర్వహించి ప్రమాదవ బారి నుండి కాపాడాలని అశ్వారావుపేట ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్ అండ్ బి శాఖ వారు అప్పుడప్పుడు గుంతలను పూడ్చుతున్నప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో గుంతల్లో పూడ్చిన చిప్స్ బయటకు రావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, రింగ్ రోడ్డు సెంటర్, ఖమ్మం రోడ్లో టీవీఎస్ షోరూం ఎదురుగా, ఇంకా అనేకచోట్ల కంకర తేలి గుంతలు దర్శనమిస్తున్నాయని, పగటిపూట కంటే, రాత్రి వేళలో వాహనదారులు, ఈ గుంతల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎంతకాలం వీటిని భరించాలని, వీటికి శాశ్వత పరిష్కారం లేదా అని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి రోడ్లు మరమ్మతు నాణ్యతతో చేయించాలని ప్రజలు కోరుతున్నారు.గోతులు పూడ్చండి సారూ..! -ప్రమాదాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్రేనా -అశ్వారావుపేట రోడ్లను పట్టించుకునేదెవరు   మన్యం మనుగడ, అశ్వారావుపేట: పట్టణంలోని రింగ్ రోడ్డు చుట్టూ, మరియు ఖమ్మం రోడ్ లో ప్రధాన రహదారి గుంతల మయంగా మారి అనేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని వెంటనే మరమ్మతులు నిర్వహించి ప్రమాదవ బారి నుండి కాపాడాలని అశ్వారావుపేట ప్రజలు కోరుకుంటున్నారు. ఆర్ అండ్ బి శాఖ వారు అప్పుడప్పుడు గుంతలను పూడ్చుతున్నప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో గుంతల్లో పూడ్చిన చిప్స్ బయటకు రావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, రింగ్ రోడ్డు సెంటర్, ఖమ్మం రోడ్లో టీవీఎస్ షోరూం ఎదురుగా, ఇంకా అనేకచోట్ల కంకర తేలి గుంతలు దర్శనమిస్తున్నాయని, పగటిపూట కంటే, రాత్రి వేళలో వాహనదారులు, ఈ గుంతల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎంతకాలం వీటిని భరించాలని, వీటికి శాశ్వత పరిష్కారం లేదా అని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి రోడ్లు మరమ్మతు నాణ్యతతో చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: