CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉప్పొంగిన జాతీయ సమైక్యత.సామూహిక జాతీయ గీతాలాపనలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు

Share it:

 



గుండాల ఆగస్టు 16(మన్యం మనుగడ) మండల కేంద్రంలో ఉప్పొంగిన జాతీయ సమైక్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం పిలుపులో భాగంగా అధికారులు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని జాతీయ గీతాన్ని ఆలాపించారు. స్థానిక పోలీస్ సిబ్బంది గత రెండు రోజుల నుండి ప్రజలలో జాతీయ గీతం కార్యక్రమం పై పెద్ద ఎత్తున అవగాహన కల్పించడంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఉదయం 11:30 నిమిషాలకు జాతీయ గీతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగ దివ్య, సీఐ కరుణాకర్, ఎంపీపీ ముక్తి సత్యం,  ఎస్సై కిన్నెర రాజశేఖర్, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మండల ప్రజలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: