మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండల కేంద్రముల వీఆర్ఏ లు తమ న్యాయమైన డిమండ్లు ఐన పె స్కేల్, అర్హులు ఐన వారికి ప్రమోసన్స్, 55సం,, దాటిన వారికి వారసత్వ ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన ముఖ్య మంత్రి వెంటనే నిలబెట్టుకోవాలని దళిత సంఘాల సీనియర్ నాయకులు మాజి సర్పంచ్ పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు విఆర్ఎ లకు మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలిపారు. స్థానిక తహశిల్దారుకు మెమోరాండం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమములో దళిత ప్రజా సంఘాల సినీయర్ నాయకులు కర్రి శ్యాం బాబు, గంగెర్ల రాజరాత్నం, ఎంపెళ్లి సమ్మయ్య, ఎంపెళ్లి వీరస్వామి, యల్ పి ముత్యాలు, దిగొండ కాంతారావు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,పరిక శ్రీనివాస్, బసారి నాగార్జున, గాజర్ల రాజు, యెమ్ పల్లి మల్లేశ్, మందపెళ్లి సతీష్, మంచాల నాగేందర్, గుంటుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: