మన్యం మనగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో గొల్లగూడెం గ్రామ పంచాయతీలో భూతం ధనలక్ష్మి 28,000, ఇల్లాటూరి హేమచంద్ర 60,000 మరియు జగ్గారం గ్రామ పంచాయతీలో దూడిమెట్ల మూతయ్య 5,000,దోవపాటి శ్రీనివాసరావు 13,000,కంసాని సత్యనారాయణ 36,000 అదేవిధంగా అమ్మగారిపల్లి గ్రామంలో మారం మాధవి 28,000,
గోపాలపురం గ్రామంలో
ఒంటెద్దు కృష్ణారెడ్డి 30,000,చెక్కులను అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని, అదేవిధంగా అందులో భాగంగా సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలు ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజవర్గగం ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,మండల బిసి సెల్ కమిటీ అధ్యక్షులు మామిళ్ల కనీష్, ఆనందపురం, చింత్రియాల,చింతిరాల కాలనీ తెరాస పార్టీ ఇంచార్జి బోదా రామకృష్ణారెడ్డి, మండల నాయకులు చిలక వెంకటరమయ్య,మాజీ ఎంపీపీ ఉసా అనిల్ కుమార్,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,ఆషా శ్రీనివాస్, ఆనందపురం ఉపసర్పంచ్ వల్లపు వెంకన్న, ఎస్ డి జాన్ సైదా,ఐతం సత్యనారాయణ,మండల ఎస్సీ సెల్ కమిటీ ప్రధాన కార్యదర్శి వాల్లేపోగు రాము,గొల్లగూడెం గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసుల శివకృష్ణ ,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: