మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు జులై 30వ తేదీ శనివారం నాడు గోదావరి ముంపు ప్రాంత ప్రజల కోసం పంపిణీ చేయడం కోసం, సిద్ధం చేస్తున్న నిత్యవసర వస్తువుల ప్యాకింగ్ ను పర్యవేక్షించి,తానే స్వయంగా పనిలో నిమగ్నమయ్యారు. ప్రజా సేవకు ఎప్పుడు ముందు ఉండే రేగా కాంతారావు మరొకసారి వారు సేవా దృక్పథం ను చాటుకున్నారు. భారీ ఎత్తున వరద బాధితులను ఆదుకోవాలని చేస్తున్న ఏర్పాట్లను విప్ రేగా స్వయంగా పరిశీలిస్తున్నారు.ఈ మేరకు అన్ని ఏర్పాటు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు.
Post A Comment: