గుండాల జూలై 27(మన్యం మనుగడ) గత మూడు రోజులుగా వీఆర్ఏలు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు హామీ ఇచ్చిన ప్రకారం వారి కోరికలన్నీ అమలుపరచాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలు అఖిలపక్ష నాయకులు ఎస్.కె సంధాని, వెంకటేశ్వర్లు, ముత్యమాచారి, శంకరన్న, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: