CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామానికి చెందిన మిడిదొడ్డి లక్ష్మి అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని,వారి నివాసానికి చేరుకొని మృతురాలి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డ్ మెంబెర్ బర్మావత్ నరసింహారావు,మండల నాయకులు రామారావు, నియోజక వర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: