మన్యం మనుగడ, అశ్వారావుపేట: రాష్ట్రాలు వేరు ఐనా, ప్రాంతాలు వేరు ఐనా, వారి ప్రేమభిమానాలు కు జేజేలు కొట్టాల్సిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లాలో కల్సి ఉన్న 2014 లో తెలంగాణ రావడం తో వేరు పడ్డ వేలేరుపాడు, కుకునూర్ మండలాల ప్రజలు ఇటీవల గోదావరి ఉగ్రరూపం దాల్చటం తో వేలాది మంది నిరాశ్రాయులు ఐయ్యారు తిండి లేక అలమటించారు, అప్పుడే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు నిత్యం అన్నదానాలు, కూరగాయలు పంపిణి, నిత్యావసరల పంపిణి చేస్తూ భాదితులకు అండగా ఉన్నారు. అశ్వారావుపేట మండలం లోనీ మినీ లారీ వనర్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ యూత్, పవన్ కళ్యాణ్ సేవాసమితి, దిశ ప్రొటెక్షన్, సిపిఐ, సిపిఎం పార్టీల, తెరాస పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో కష్టించి వరద భాదితులకు సహాయం లో ముందున్నారు, వరదలు తగ్గినా ఈరోజు కు సహాయం లో ఇంకా ముందున్నారు ప్రతి ఒక్కరి చేతులేత్తి మొక్కలసిందే, విరే కాకా ఇంకా ఎంతో మంది మానవత వాదులు ఉన్నారు. వివిధ పార్టీల వారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో కష్టించి వరద భాదితులకు సహాయం లో ముందున్నారు, వరదలు తగ్గినా ఈరోజు కు సహాయం లో ఇంకా ముందున్నారు ప్రతి ఒక్కరి చేతులేత్తి మొక్కలసిందే, విరే కాకా ఇంకా ఎంతో మంది స్వచ్చంద సంస్థల వారు మానవతా వాదులు ఉన్నారు.
Navigation
Post A Comment: