మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పోకలగూడెం, మంగయ్య బంజర పల్లెల్లో జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో గురువారం కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా కళాజాత టీంలీడర్ వెంకన్న మాట్లాడుతూ,హరితహారం, మన ఊరు-మన బడి కార్యక్రమం,పరిసరాల పరిశుభ్రత పై పల్లెల్లో కళాజాత ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు పల్లెల్లో విస్తృతంగా పర్యటించి, ఆటలు పాటల ద్వారా కళాజాత నిర్వహించటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు ఇస్లావత్ నిరోష,గూగులోత్ సునీత,సెక్రెటరీలు,శైలజ, ప్రసాద్ లు, కళాబృందం బాధ్యులు స్నేహ,కుమారి, బాలు, వెంకటేశ్వర్లు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: