మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం మైనార్టీలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.తిప్పనపల్లి మసీదులో జరిగిన బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ పాల్గొని ప్రసంగించారు. బక్రీద్ పండుగ దానధర్మాలను ప్రతీక అని వారికి ఆపన్నహస్తం అందించాలనే ఉన్నతమైన భావాన్ని వ్యక్తం చేసే పండుగ బక్రీద్ అన్నారు.తిప్పనపల్లి, మహమ్మద్ నగర్,చండ్రుగొండ, అయ్యన్నపాలెం,పోకలగూడెం గ్రామాలలోని మా సీరియల్ లో ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Navigation
Post A Comment: