ములకలపల్లి:(జులై 01)మన్యం మనుగడ ప్రతినిధి:
ములకలపల్లిమండల కేంద్రంలోని సెంటర్లో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్ మాట్లాడుతూ, కామ్రేడ్ డీవి కృష్ణ ఆశయాల వెలుగులో ముందుకు సాగినప్పుడే బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించినప్పుడే అతనికి నిజమైన నివాళి అర్పించడం జరుగుతుందని, మాట్లాడడం జరిగిందని,మండలం లోని అన్ని గ్రామాలలో డీవికె సంతాప సభలు జరపాలని,తేదీ 4-7-2022 న ములకలపల్లి మండల కేంద్రంలో జరుగు సంతాప సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టి మండల కార్యదర్శి కల్లూరి కిషోర్,పి లక్ష్మణ్,కిషోర్,వూకే వెంకటేశ్వర్లు,పబ్బు శ్రీను తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: