మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలము లోని కూనవరం గ్రామ పంచాయతీ లోని ఎన్టీఆర్ నగర్ కు, చెందిన,బాంబే కాలనీ లోని,మీ సేవా నిర్వహకులు,మిడిదొడ్ల లోకనారాయణ,వాళ్ల తల్లి మిడిదొడ్ల లక్ష్మీ దశ దిన కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభతిని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కునవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్,జిల్లా ఎంపీటీసీల సంఘం,ప్రధాన కార్యదర్శి గుడిపుడి కోటేశ్వరరావు,కృష్ణ, అర్జునరావు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: