దమ్మపేట జూలై 10 ( మన్యం మనుగడ ) : మొద్దులగూడెం గ్రామం మాజిమంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు బావ బాల రంగయ్య కొద్దిరోజుల క్రితం స్వర్గస్థులైనారు.ఈరోజు మొద్దులగూడెం లోని రంగయ్య కుటుంబ సభ్యులను తుమ్మల నాగేశ్వరరావు,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి పరామర్శించిన జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అలాగే పలు ప్రయివేటు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు జారే ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: